- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఓటీటీలకు కేంద్రం కొత్త నిబంధన.. ఆ రూల్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ
by Disha Web Desk 4 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : ఓటీటీ ప్లాట్ఫారమ్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఇకపై ఓటీటీలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరి చేయాలని ఓటీటీలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. పొగాకు వినియోగం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించడంలో ఓటీటీ ప్లాట్ఫారమ్లు పాలుపంచుకోవాలని సూచించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే...సదరు పబ్లిషర్పై మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని కేంద్రం హెచ్చరించింది.
Next Story